వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి పిలుపునిచ్చారు. మహాసభల కరపత్రాన్ని సీపీఐ నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ అరిగెల సాయి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

