Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదవటం మాకిష్టం ...

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 7:48 PM విజయనగరంGeneral
చదవటం మాకిష్టం ... - Udayam
విజయనగరం జిల్లా తెర్లాం మండలం శాఖా గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి సీహెచ్.కృష్ణమూర్తి ఆద్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫ్రెంచ్‌ జానపద కథలు, కాలం చెప్పిన కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, నెహ్రూ, అబ్రహం లింకన్‌ జీవిత చరిత్రలను విద్యార్థులతో చదివించారు.

Comments

G
Loading comments...