వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలో గుత్తికోయ బాలికను ఐదుగురు వ్యక్తులు వేధించినట్లు ఫిర్యాదు అందింది. సూరారం–ప్రశాంత్కాలనీ మధ్య అటవీ ప్రాంతంలో పుట్టగొడుగుల సేకరణకు వెళ్లిన బాలికను నిందితులు దూషించి, బెదిరించినట్లు సమాచారం.
బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...

