Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 కోట్ల బెదిరింపులపై యువతిపై కేసు

Follow Udayam on Google
రూ.3 కోట్ల బెదిరింపులపై యువతిపై కేసు - Udayam
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ, ఇవ్వకపోతే కుటుంబంతో సహా చంపేస్తానని ఈ-మెయిల్స్ పంపినట్లు వంశీ ఫిర్యాదు చేశారు. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వంశీ, నమ్రతల నిశ్చితార్థం ఆస్తి, నగదు వివాదాల నేపథ్యంలో రద్దయింది. ఫిర్యాదు ఆధారంగా ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...