వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు డీఎస్పీ వెన్నా రాజసింహారెడ్డి, కుటుంబ సభ్యులపై నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థలం విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

