వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా పీలేరు అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు నిలిపి ఉన్న రెండు స్కూటీలు, మరో కారును ఢీకొట్టి అనంతరం గోడను ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి.
డ్రైవర్ కారును అక్కడే వదిలి నంబర్ ప్లేట్ తొలగించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కారు మద్యం మత్తులో నడిపినట్లు అనుమానిస్తున్నామని, అది అడ్వకేట్ శివదికి చెందినదిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

