Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సంఘాల జైల్ భరోకు పిలుపు

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 5:32 PM వనపర్తితెలంగాణ
కార్మిక సంఘాల జైల్ భరోకు పిలుపు - Udayam Digital
వనపర్తిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్, మండ్ల రాము, అరుణ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...