వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కింద రోడ్డుపై పడటంతో డ్రైవర్, కండక్టర్ సహా 8 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
దేవికోఠి ప్రాంతంలోని చలుంజ్ మోర్ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
