వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో 32 అంగుళాల ఎత్తున్న ముర్రా జాతి మినియేచర్ గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నగా, చూడముచ్చటగా ఉన్న ఈ గేదెను అక్కడ ప్రదర్శించారు.
మూడేళ్ల వయసున్న ఈ గేదెను కోల్కతాలో రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు దాని యజమాని బర్రెడ్డి సతీశ్ తెలిపారు.
Comments
Loading comments...

