వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాధుల పవన్ కుమార్ సూచించారు. నంగునూరులో రైతు పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన ఈ సందర్భంగా జలసిరి, వీబీ జీ రామ్ జీ పథకాల కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలను వినియోగించుకుని రైతులు ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

