వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ రమేశ్ రెడ్డి సూచించారు. గతేడాది సుమారు 25 వేల విగ్రహాలు ఏర్పాటు చేసినందున ఈసారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీపీ తెలిపారు.
ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై సూచనలు చేశారు.
Comments
Loading comments...

