Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండు లేక ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 5:54 PM నాగర్ కర్నూల్General
బస్టాండు లేక ప్రయాణికుల అవస్థలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు రోడ్లపైనే ఉండి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ షాప్ ల వద్ద తలదాచుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...