వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎంసీ ముట్టడి అనంతరం అధికారులు డివిజన్లలో పారిశుద్ధ్యం, పౌర సేవలపై దృష్టి సారించడం అభినందనీయమని ఖమ్మం బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

