వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు కార్యాచరణ ఖరారు చేశారు.
కరీంనగర్లో నిర్వహించిన నాయకుల సమావేశంలో నిరసనల షెడ్యూల్ను నిర్ణయించారు. ఈ ఆందోళనల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొంటారని గంగుల కమలాకర్ తెలిపా
Comments
Loading comments...

