Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8మంది పైలట్ల సస్పెన్షన్‌

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 12:40 PM జాతీయంGeneral
8మంది పైలట్ల సస్పెన్షన్‌ - Udayam
బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు నిర్ణీత సమయంలో హాజరుకాకపోవడంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 8 మంది పైలట్లను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసింది. దుబాయ్‌-అమృత్‌సర్‌ విమాన సిబ్బంది ల్యాండింగ్‌ తర్వాత రెండు గంటల్లోపు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 35 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరయ్యారు. ఈ ఘటనను విమానయాన సంస్థ డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లింది.

Comments

G
Loading comments...