Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట బడుల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:22 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట బడుల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’ ప్రారంభం - Udayam
లక్షెట్టిపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పరిధితో పాటు ఇటిక్యాల, దౌడేపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచులు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడి, చదువుపై శ్రద్ధ చూపేందుకు ఈ పథకం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...