వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 30–31న బొల్లారం ఆర్మరీలో జరిగిన ఆయుధాల చోరీ కేసులో మాజీ మద్రాస్ రెజిమెంట్ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ (37)ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ముందస్తు రిటైర్మెంట్పై అసంతృప్తితో మల్లేశ్ ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో 8.5 లక్షల మొబైల్ నంబర్లను విశ్లేషించి, 100 మందికి పైగా విచారించారు.
Comments
Loading comments...

