Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు గని కూలి 67 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:35 PM అంతర్జాతీయంGeneral
బంగారు గని కూలి 67 మంది మృతి - Udayam
సూడాన్‌లోని వెస్ట్ కోర్దోఫాన్‌లో బంగారు గని కూలిపోవడంతో 67 మంది మృతి చెందారు. పలువురు గల్లంతైనట్లు ప్రాణాలతో బయటపడినవారు తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...