వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి న్యాయం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

