వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామగుండం సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్మికులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం షిఫ్ట్కు వెళ్తున్న కార్మికులను ఆత్మీయంగా కలిశారు.
అనంతరం కార్మికులకు బొట్టు పెట్టి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. కార్యక్రమం సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది.
Comments
Loading comments...

