వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రాజేశ్ సోనీ కేవలం 6 మి.మీ. పరిమాణంలో వెండితో అష్టవినాయక రూపాలను అత్యంత సూక్ష్మంగా రూపొందించారు.
మరోవైపు మహారాష్ట్రలో సంజయ్ క్షత్రియ ఏకంగా 50 వేల గణేశ విగ్రహాలను సేకరించి కళా సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచారు.
Comments
Loading comments...

