వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం పాలెం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు.
అనంతరం నేత్రదానం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మరణించిన 6 గంటల్లోపు నేత్రదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

