వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం: శ్రీపురం రోడ్డులోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను డీసీసీ
అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు.
Comments
Loading comments...

