వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డ శ్రీనగర్ కాలనీ ఓటర్లకు ఉప్పల్ ప్రజ్ఞాన్ స్కూల్లో పోలింగ్ కేంద్రం కేటాయించడంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ నాయకుడు రాచకొండ శివకుమార్ జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
శ్రీనివాస హై స్కూల్లో కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, బీరప్పగడ్డ ఓటర్లు తమ డివిజన్లోనే ఓటు వేసేలా చూడాలన్నారు.
Comments
Loading comments...
