వార్తలకు తిరిగి వెళ్లండి

భాద్రపద శుక్ల సప్తమి సందర్భంగా పెద్దమండెంలోని శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం, నవగ్రహ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

