Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి రైతులకు ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 8:17 PM విజయనగరంGeneral
భూ సమస్యల పరిష్కారానికి రైతులకు ఎమ్మెల్యే హామీ - Udayam
చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో గుర్ల మండలం పాలవలస రైతులు కలిసారు. ఈ సందర్భంగా గత ఏభై ఏళ్లగా ఉన్నా భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 100 మంది రైతులు విన్నవించుకున్నారు. ఈ మేరకు స్పందించిన MLA రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...