వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ చేకోటి మహేష్ ఆధ్వర్యంలో భూ సర్వే పై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మారుతి రెడ్డి హాజరై మాట్లాడుతూ..
భూ రీ సర్వే పై రైతులు ఆందోళన చెందవద్దని, సర్వే పకడ్బందీగా ఉంటుందని, రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

