వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
ఆగస్టు 16 రాత్రి సింగపూర్ నుంచి తొలి విమానం చేరుకుని, 17 తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలుదేరుతుందని చెప్పారు.
Comments
Loading comments...
