వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ పట్నంలోని జెట్టి వారి వీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఈ పండుగను భక్తితో పాటు చారిత్రిక సాంస్కృతిక చైతన్యాన్ని గుర్తు చేసేలా ఉందని స్థానికులు అభినందిస్తున్నారు.
ఈ గణేష్ ని మండపం వద్ద ఉత్సవాలకు మూలకారకుడైన బాలగంగాధర్ తిలక్ తో పాటు చత్రపతి శివాజీ చిత్రాలను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

