వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలోని బొంపల్లి బీసీ కాలనీలో కొలువుదీరిన వినాయకుడికి శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామానికి చెందిన బండకుంది నరసింహులు–సత్యమ్మ దంపతులు స్వామివారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

