Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర ఆలయంలో స్వచ్ఛ ఆంధ్ర

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
భీమేశ్వర ఆలయంలో స్వచ్ఛ ఆంధ్ర - Udayam
నగరంలోని భీమేశ్వర ఆలయం వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గొందు శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఆలయాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. 2 ఎకరాల 14 సెంట్ల స్థలంలో బౌండరీవాల్, యాగశాల నిర్మాణానికి అనుమతులు కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఈవో మాధవి, చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...