Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రత, పారిశుధ్యం, దీపాలు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలి

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 5:00 PM మహబూబ్‌నగర్General
భద్రత, పారిశుధ్యం, దీపాలు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా లో గణేష్ విగ్రహల నిమర్జనం కోసం మమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పనపల్లి వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ శిశు కొలనులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. పంచవటి పార్క్, దేవరకద్ర, జడ్చర్ల, భూత్‌పూర్‌లలో కూడా కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయబడ్డాయని, భద్రత, పారిశుధ్యం, దీపాలు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...