Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఆర్మీకి బిట్స్‌ డ్రోన్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:42 AM హైదరాబాద్General
భారత ఆర్మీకి బిట్స్‌ డ్రోన్లు - Udayam
భారత సైన్యాన్ని బలోపేతం చేసేందుకు బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థులు అత్యాధునిక డ్రోన్లను రూపొందించారు. జీపీఎస్‌తో సంబంధం లేకుండా పనిచేసే ‘బీజన్‌’ నావిగేషన్‌ మాడ్యూల్‌తో వీటిని అభివృద్ధి చేశారు. ఈ డ్రోన్ల పనితీరును ఆర్మీ సదరన్‌ కమాండ్‌లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందన లభించింది. పలు మిలిటరీ యూనిట్లు వీటి కోసం ఆర్డర్లు ఇవ్వడంతో విద్యార్థుల ప్రతిభ సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.

Comments

G
Loading comments...