Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

Super Admin Jul 26, 2026 8:23 PM వికారాబాద్about 1 hour ago
బెజవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. - Udayam Digital
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆయనతో కలిసి దర్శనానికి హాజరయ్యారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...