వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సోమవార్పేట్కు చెందిన బెజ్జారం ప్రదీప్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్త సాయి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, మున్సిపల్ ఆప్షన్ సభ్యురాలు మేడారం స్వప్న ప్రదీప్, అయ్యన్నగారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

