Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డిగ్రీలపై బీసీఐ ఆందోళన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 12:47 PM ఆల్ ఇండియా జాతీయ
నకిలీ డిగ్రీలపై బీసీఐ ఆందోళన - Udayam
దేశవ్యాప్తంగా 35-40 శాతం మంది న్యాయవాదులు నకిలీ డిగ్రీలు లేదా ధ్రువపత్రాలతో ప్రాక్టీస్‌ చేస్తున్నారని బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ అంశంపై బీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో ప్రాక్టీస్‌ చేస్తున్న వారిని గుర్తించి తొలగించేందుకు డిగ్రీల వెరిఫికేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు బీసీఐ తెలిపింది. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ చర్యలు చేపడుతోంది.

Comments

G
Loading comments...