వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా 15 రోజుల్లో పదవికి రాజీనామా చేయాలని కో–చైర్మన్ వైఆర్ సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. నిధుల మళ్లింపు, అక్రమ నియామకాలు, అధికార దుర్వినియోగం సహా ఎనిమిది ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు.
బీసీఐ, ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలను మనన్ మిశ్రా ఖండించారు.
Comments
Loading comments...

