Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌పై బయోఫౌండ్రీ పోరు

Follow Udayam on Google
క్యాన్సర్‌పై బయోఫౌండ్రీ పోరు - Udayam
రాష్ట్రంలో 2020-25 మధ్య కొత్త క్యాన్సర్‌ కేసుల పెరుగుదల 39.5%గా నమోదైంది. ప్రస్తుతం 4.73 లక్షల మంది బాధితులు ఉండటంతో కచ్చితమైన వైద్య విధానం కోసం ప్రభుత్వం ‘బయోఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏటా 76 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా, 40 వేల మందికిపైగా మృత్యువాత పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Comments

G
Loading comments...