వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగను ప్రణాళికాబద్ధంగా నిర్వహించనున్నట్లు మేయర్ సుజాత తెలిపారు. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు.
రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...

