వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు ఆర్టీసీ బస్సులో మిస్సైన రూ.4 లక్షల నగదు బ్యాగ్ను పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. కడప నుంచి నెల్లూరు వెళ్తున్న భవాని బుచ్చిరెడ్డిపాలెం వద్ద బ్యాగ్ పోయినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల పరిశీలనలో సంగం సమీపంలో బ్యాగ్ లభించడంతో పోలీసులు నగదును భద్రంగా అందించారు. రెండు గంటలు బల్లపై ఉన్నా ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం.
Comments
Loading comments...
