Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాస్కెట్‌బాల్‌లో కరీంనగర్ ఛాంపియన్

Follow Udayam on Google
sudheer Sep 19, 2026 4:43 PM కరీంనగర్General
బాస్కెట్‌బాల్‌లో కరీంనగర్ ఛాంపియన్ - Udayam
నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ట్రాన్స్‌కో, డిస్కంల టోర్నీలో కరీంనగర్ సత్తా చాటింది. బాస్కెట్‌బాల్ ఫైనల్లో ఖమ్మంపై 45-20తో గెలిచి ఛాంపియన్‌గా నిలవగా, టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం దక్కించుకుంది. 15 ఏళ్లుగా ఈ విజయ పరంపర కొనసాగుతుండటం విశేషం. విజేతలను ఎస్‌ఈలు, క్రీడాభిమానులు అభినందించారు.

Comments

G
Loading comments...