వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ 8వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కమ్మరి బాలరాజు కాలు విరగడంతో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
బాలరాజుకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

