Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుడికి రూ.లక్ష LOC పత్రాలు అందజేత

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:37 PM యాదాద్రి భువనగిరిGeneral
బాధితుడికి రూ.లక్ష LOC పత్రాలు అందజేత - Udayam
చౌటుప్పల్‌ మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన పి.ఓంప్రకాశ్‌కు అత్యవసర డయాలసిస్ చికిత్స కోసం రూ.లక్ష విలువైన LOC మంజూరైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన పత్రాన్ని అందజేశారు. మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ గోశిక వినయ్‌కుమార్‌, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామిశెట్టి భాస్కర్‌లు బాధితుడికి LOC పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...