వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి దొరతోట రోడ్డులో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న పక్కూర్తి లక్ష్మణ్(40)ను ఢీకొనడంతో ఆయన మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ను కేజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

