వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గత ఏడాదికంటే ఘనంగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

