Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్‌పల్లి స్టేషన్‌పై దాడి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 01, 2026 8:47 PM సంగారెడ్డితెలంగాణ
వట్‌పల్లి స్టేషన్‌పై దాడి - Udayam Digital
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బంధువులు రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారనే ఆగ్రహంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు స్టేషన్‌పై దాడికి దిగారు. దాడిలో పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీరప్ప ఆత్మహత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...