వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. బంధువులు రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారనే ఆగ్రహంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు స్టేషన్పై దాడికి దిగారు.
దాడిలో పోలీస్స్టేషన్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బీరప్ప ఆత్మహత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Loading comments...
