వార్తలకు తిరిగి వెళ్లండి
కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలపై మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్కు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
