వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు సమన్వయకర్త డా. సుధాకర్ తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల స్టడీ సెంటర్లో వివరాలు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

