Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 10:11 AM నిజామాబాద్తెలంగాణ
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం - Udayam
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు 5,854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 5,837 క్యూసెక్కులుగా ఉండగా, తాజా ఔట్‌ఫ్లో 722 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 42.116 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...