Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడికి ఆసరాగా మారిన తల్లి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 06, 2026 11:15 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
కుమారుడికి ఆసరాగా మారిన తల్లి - Udayam
ఇల్లెందుకు చెందిన వెంకటేశ్‌ 2023లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు పనిచేయకుండా మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడి సంరక్షణతో పాటు కూలి పనులు చేస్తూ తల్లి కుటుంబాన్ని పోషిస్తోంది. వైద్య ఖర్చులు, నిత్యావసరాలు భరించలేని స్థితిలో ఉన్న కుటుంబం దాతలు ముందుకు వచ్చి మెరుగైన చికిత్సకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

Comments

G
Loading comments...